CCTV Footage: గుంటూరులో ట్రాక్టర్‌ బోల్తా పడి ఏడుగురి మృతి.. వీడియో

గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ పంటకాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మహిళలు మృతి చెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. ట్రాక్టర్‌లో సుమారు 40 మంది చేబ్రోలు మండలం జూపూడికి శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులను ప్రత్తిపాడు మండలం కొండెపాడు వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Published : 05 Jun 2023 17:21 IST

CCTV Footage: గుంటూరులో ట్రాక్టర్‌ బోల్తా పడి ఏడుగురి మృతి.. వీడియో

గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ పంటకాల్వలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మహిళలు మృతి చెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. ట్రాక్టర్‌లో సుమారు 40 మంది చేబ్రోలు మండలం జూపూడికి శుభకార్యానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులను ప్రత్తిపాడు మండలం కొండెపాడు వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు