AP News: ట్రాక్టర్ బోల్తా.. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా
వట్టిచెరుకూరు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం జగన్.. మృతుల కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. గుంటూరు సర్వజనాస్పత్రిలో క్షతగాత్రులను మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి సుచరిత పరామర్శించారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.
Published : 05 Jun 2023 22:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా