Azadi Ka Amrit Mahotsav: జాతీయ జెండా రంగుల్లో నోరూరించే స్వీట్లు!
భారతావని 75 ఏళ్ల స్వాతంత్ర్య వేడుకలను ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో దేశ ప్రజలంతా ఘనంగా జరుపుకొంటున్న వేళ వ్యాపారులు కూడా వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. గుజరాత్లోని వడదోర మిఠాయి వ్యాపారులు మువ్వన్నెల రంగుల్లో స్వీట్లను తయారు చేస్తున్నారు. వినియోగదారుల నుంచి ఆదరణ బాగుందని చెబుతున్నారు.
Published : 04 Aug 2022 13:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!