Hyderabad: రాహుల్ గాంధీ యాత్ర.. ముత్తంగిలో భారీగా ట్రాఫిక్ జామ్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. మరోవైపు ముత్తంగిలో రాహుల్ కార్నర్ మీటింగ్ నిర్వహించడంతో.. ముత్తంగి నుంచి పటాన్చెరు వైపు దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ను నియంత్రించలేక పోలీసులు కూడా చేతులెత్తేశారు.
Published : 02 Nov 2022 20:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్