ఇంజిన్లో సాంకేతిక లోపం.. పొలాల్లో శిక్షణ విమానం ల్యాండింగ్
కర్ణాటక (Karnataka) బెళగావిలో శిక్షణ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్లు అప్రమత్తమై విమానాన్ని ల్యాండ్ చేశారు. బెళగావిలోని సంబ్రా విమానాశ్రయానికి సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఇద్దరు పైలెట్లకు స్వల్ప గాయాలయ్యాయి. పొలాల్లో విమానం దిగడంతో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. విమానం రెడ్ బర్డ్ ఏవియేషన్కు చెందినదిగా అధికారులు గుర్తించారు.
Published : 30 May 2023 19:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా