Andhra News: విధుల్లో చేరాలంటే ఎమ్మెల్యే సోదరుడ్ని కలవాల్సిందే..!
ఉద్యోగుల బదిలీలంటేనే రాజకీయ నేతల సిఫారుసులపై నడుస్తుంటాయి. కానీ సత్యసాయి జిల్లాలో ఓ మైనార్టీ ఉద్యోగిని తనకు వచ్చిన బదిలీ ఉత్తర్వులు అమలు చేయించుకునేందుకు రాజకీయం అడ్డొచ్చింది. టైపిస్ట్ కైసర్ బేగం సత్యసాయి జిల్లా పరిగి MPDO కార్యాలయానికి బదిలీపై వచ్చారు. బదిలీ కాపీ తీసుకుని MPD శ్రీలక్ష్మిని కలవగా జాయిన్ చేసుకోలేదు. విధుల్లో చేరాలంటే.. ముందుగా పెనుకొండ MLA శంకర్ నారాయణ సోదరుడు రవీంద్రను కలవాలని MPDO స్పష్టం చేశారు.
Published : 02 Jul 2022 19:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా