Flag on Rice: బంగారపు బియ్యపు గింజ మధ్యలో త్రివర్ణ పతాకం
75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాల వేళ జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ తన దేశభక్తిని చాటుకున్నారు. బంగారపు బియ్యపు గింజ మధ్యలో మువ్వన్నెల జెండాను రూపొందించారు. 12 గంటల పాటు శ్రమించి అతి సూక్ష్మ పరిమాణంలో దీనిని తయారు చేసినట్లు తెలిపారు.
Published : 13 Aug 2022 19:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్