Flag on Rice: బంగారపు బియ్యపు గింజ మధ్యలో త్రివర్ణ పతాకం

75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాల వేళ జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ తన దేశభక్తిని చాటుకున్నారు. బంగారపు బియ్యపు గింజ మధ్యలో మువ్వన్నెల జెండాను రూపొందించారు. 12 గంటల పాటు శ్రమించి అతి సూక్ష్మ పరిమాణంలో దీనిని తయారు చేసినట్లు తెలిపారు. 

Published : 13 Aug 2022 19:01 IST

75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాల వేళ జగిత్యాలకు చెందిన సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ తన దేశభక్తిని చాటుకున్నారు. బంగారపు బియ్యపు గింజ మధ్యలో మువ్వన్నెల జెండాను రూపొందించారు. 12 గంటల పాటు శ్రమించి అతి సూక్ష్మ పరిమాణంలో దీనిని తయారు చేసినట్లు తెలిపారు. 

Tags :

మరిన్ని