Manyam : ప్రభుత్వంపై ఆశ చచ్చిపోయింది.. మన్యమే వంతెన నిర్మించుకుంది

అడవి బిడ్డలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామన్న ప్రభుత్వం.. వాళ్ల కోసం 7 లక్షలు ఖర్చు చేయలేకపోయింది. చివరకు ఖర్చు చేస్తుందన్న ఆశా చచ్చిపోయింది. ఎదురుచూసీ చూసీ.. విసిగిపోయిన ఆ అడవి బిడ్డలు.. వెదురు కర్రలతో సొంతంగా వంతెన నిర్మించుకున్నారు.

Published : 13 Oct 2022 19:00 IST

అడవి బిడ్డలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామన్న ప్రభుత్వం.. వాళ్ల కోసం 7 లక్షలు ఖర్చు చేయలేకపోయింది. చివరకు ఖర్చు చేస్తుందన్న ఆశా చచ్చిపోయింది. ఎదురుచూసీ చూసీ.. విసిగిపోయిన ఆ అడవి బిడ్డలు.. వెదురు కర్రలతో సొంతంగా వంతెన నిర్మించుకున్నారు.

Tags :

మరిన్ని