Manyam : ప్రభుత్వంపై ఆశ చచ్చిపోయింది.. మన్యమే వంతెన నిర్మించుకుంది
అడవి బిడ్డలకు కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నామన్న ప్రభుత్వం.. వాళ్ల కోసం 7 లక్షలు ఖర్చు చేయలేకపోయింది. చివరకు ఖర్చు చేస్తుందన్న ఆశా చచ్చిపోయింది. ఎదురుచూసీ చూసీ.. విసిగిపోయిన ఆ అడవి బిడ్డలు.. వెదురు కర్రలతో సొంతంగా వంతెన నిర్మించుకున్నారు.
Published : 13 Oct 2022 19:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా