Appalaraju: అప్పలరాజు మైక్లో మాట్లాడాల్సిందే.. ఏపీ మంత్రికి నిరసన సెగ
శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజుకు ఆదివాసీల నుంచి నిరసన సెగ తగిలింది. ఏ ఇతర కులాలను తమ గిరిజన జాబితాలో చేర్చవద్దని పలాసలో ఆదివాసీలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. అదే సమయంలో ఆదివాసీల నుంచి వినతిపత్రం తీసుకోవడానికి మంత్రి అప్పలరాజు రాగా, ఆదివాసీలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వినతిని తీసుకొని ముగ్గురు, నలుగురితోనే మంత్రి మాట్లాడుతుండగా, మైక్లో మాట్లాడాలంటూ ఆదివాసీలు అభ్యంతరం తెలిపారు. దీంతో ఇక్కడ రాజకీయాలు చేయడమేంటని మంత్రి అసహనానికి గురయ్యారు.
Published : 25 Nov 2022 14:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా