Telangana News: గిరిజనుల ‘ప్రగతిభవన్‌కు పాదయాత్ర’.. అశ్వారావుపేటలో ఉద్రిక్తత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామన్నగూడెం గిరిజనులు తలపెట్టిన ‘ప్రగతిభవన్‌కు పాదయాత్ర’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. భూసమస్యలు పరిష్కరించాలంటూ ఈ ఉదయం రామన్నగూడెం నుంచి పాదయాత్రగా 200 మంది గూడెం వాసులు తమ పిల్లలతో కలిసి హైదరాబాద్ ప్రగతి భవన్‌కు బయలుదేరారు. భూ సమస్యలు పరిష్కరించే వరకు వెనకడుగు వేసేది లేదని వారు తేల్చి చెబుతున్నారు.

Published : 27 Jun 2022 11:27 IST

Telangana News: గిరిజనుల ‘ప్రగతిభవన్‌కు పాదయాత్ర’.. అశ్వారావుపేటలో ఉద్రిక్తత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామన్నగూడెం గిరిజనులు తలపెట్టిన ‘ప్రగతిభవన్‌కు పాదయాత్ర’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. భూసమస్యలు పరిష్కరించాలంటూ ఈ ఉదయం రామన్నగూడెం నుంచి పాదయాత్రగా 200 మంది గూడెం వాసులు తమ పిల్లలతో కలిసి హైదరాబాద్ ప్రగతి భవన్‌కు బయలుదేరారు. భూ సమస్యలు పరిష్కరించే వరకు వెనకడుగు వేసేది లేదని వారు తేల్చి చెబుతున్నారు.

Tags :

మరిన్ని