TS News: కొనుగోళ్లు నిలిచిపోవడంతో కష్టాల్లో పత్తి రైతులు
సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చిందన్న చందంగా.. ఖమ్మం పత్తి రైతుల పరిస్థితి ఉంది. పత్తి అత్యధికంగా చేతికి వచ్చి విపణిలో అమ్ముకుందామంటే... అధికారులు పత్తి మార్కెట్కు సెలవులు ప్రకటించారు. జీఎస్టీ చెల్లించాలని వ్యాపారులకు.. అధికారులు నోటీసులు జారీ చేయడంతో కొనుగోళ్లు నిలిపివేశారు. జీఎస్టీ చెల్లింపుల విషయమై.. జిల్లాలోని పత్తి వ్యాపారులు ఖమ్మంలో ఆందోళన బాట పట్టారు.
Published : 02 Dec 2022 12:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ