TS News: కొనుగోళ్లు నిలిచిపోవడంతో కష్టాల్లో పత్తి రైతులు

సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చిందన్న చందంగా.. ఖమ్మం పత్తి రైతుల పరిస్థితి ఉంది. పత్తి అత్యధికంగా చేతికి వచ్చి విపణిలో అమ్ముకుందామంటే... అధికారులు పత్తి మార్కెట్‌కు సెలవులు ప్రకటించారు. జీఎస్టీ చెల్లించాలని వ్యాపారులకు.. అధికారులు నోటీసులు జారీ చేయడంతో కొనుగోళ్లు నిలిపివేశారు. జీఎస్టీ చెల్లింపుల విషయమై.. జిల్లాలోని పత్తి వ్యాపారులు ఖమ్మంలో ఆందోళన బాట పట్టారు. 

Published : 02 Dec 2022 12:53 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు