Telangana news: కర్మాగారం నుంచి వచ్చే వ్యర్థాల వల్ల అనారోగ్యలపాలవుతున్నాం

కర్మాగారం నుంచి వచ్చిన వ్యర్థ జలాలు వారి పంట పొలాలను విషమయం చేస్తున్నాయి. ఆ జలాలను తాగిన పశువులు వ్యాధుల బారిన పడి అర్ధాంతరంగా చనిపోతున్నాయి. అక్కడి వారు దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడుతున్నారు. తమ గ్రామాన్ని వేరే చోటికి తరలించాలని గ్రామస్థులు వేడుకుంటున్నా వారి గోస ఆలకించే వారే కరవయ్యారు. 

Published : 16 Oct 2022 13:40 IST

కర్మాగారం నుంచి వచ్చిన వ్యర్థ జలాలు వారి పంట పొలాలను విషమయం చేస్తున్నాయి. ఆ జలాలను తాగిన పశువులు వ్యాధుల బారిన పడి అర్ధాంతరంగా చనిపోతున్నాయి. అక్కడి వారు దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడుతున్నారు. తమ గ్రామాన్ని వేరే చోటికి తరలించాలని గ్రామస్థులు వేడుకుంటున్నా వారి గోస ఆలకించే వారే కరవయ్యారు. 

Tags :

మరిన్ని