MadhuYashki: మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు సెమీఫైనల్‌: మధుయాస్కీ

భాజపా, తెరాస కుట్రలో భాగంగానే ముందస్తు ఎన్నికల ప్రతిపాదనను పక్కనపెట్టి మునుగోడు ఉపఎన్నిక తెచ్చారని కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ ఆరోపించారు. రాష్ట్రంలో తెరాస, భాజపాల మధ్యే పోటీ ఉందనే వాతావరణం తెచ్చేందుకు ఇరు పార్టీలు ఒప్పందంతో కొనసాగుతున్నాయన్నారు.

Published : 11 Aug 2022 19:52 IST

భాజపా, తెరాస కుట్రలో భాగంగానే ముందస్తు ఎన్నికల ప్రతిపాదనను పక్కనపెట్టి మునుగోడు ఉపఎన్నిక తెచ్చారని కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ ఆరోపించారు. రాష్ట్రంలో తెరాస, భాజపాల మధ్యే పోటీ ఉందనే వాతావరణం తెచ్చేందుకు ఇరు పార్టీలు ఒప్పందంతో కొనసాగుతున్నాయన్నారు.

Tags :

మరిన్ని