TRS: మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో తెరాస జోరు.. 100 మందికి బాధ్యతలు

మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెరాస.. ప్రచారబరిలో మరింత జోరు పెంచనుంది. ఈనెల 15 నుంచి నేతలను క్షేత్రస్థాయికి పంపేలా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ మేరకు 100 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు.

Published : 05 Sep 2022 09:22 IST

మునుగోడు ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెరాస.. ప్రచారబరిలో మరింత జోరు పెంచనుంది. ఈనెల 15 నుంచి నేతలను క్షేత్రస్థాయికి పంపేలా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ మేరకు 100 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు.

Tags :

మరిన్ని