Munugode Bypoll: ఓటు హక్కు వినియోగించుకున్న తెరాస అభ్యర్థి కూసుకుంట్ల

తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి నారాయణపురం మండలంలోని లింగవారిగూడెంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సతీసమేతంగా ఆయన ఉదయాన్నే పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు.

Updated : 19 Feb 2024 16:42 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు