TS News: మా చేతుల్లో కర్రలున్నాయా..?నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా: పల్లా సవాల్
పలివెల ఘటనపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నీ అబద్ధాలు మాట్లాడుతున్నారని తెరాస నేత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. తెరాస కార్యకర్తలపై దాడి చేసేలా.. భాజపా నేతలే వారి అనుచరులను రెచ్చగొట్టారని ఆరోపించారు. పలివెల ఘర్షణలో తెరాస శ్రేణుల చేతుల్లో రాళ్లు, కర్రలున్నాయని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ఈ మేరకు ఈసీకి, పోలీసులు ఫిర్యాదు చేశామని.. దాడిలో ఎవరి తప్పుంటే వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
Updated : 02 Nov 2022 17:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!