Vinod Kumar: కాంగ్రెస్‌-భాజపా..దొందూ దొందే..: వినోద్‌ కుమార్‌

నియోజక వర్గానికో కేంద్రమంత్రి వస్తున్నారని, వారంతా ఇక్కడి అభివృద్ధిని గమనించి, భాజపా పాలిత రాష్ట్రాల నాయకులతో చెప్పాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. 

Published : 30 Jun 2022 17:18 IST

నియోజక వర్గానికో కేంద్రమంత్రి వస్తున్నారని, వారంతా ఇక్కడి అభివృద్ధిని గమనించి, భాజపా పాలిత రాష్ట్రాల నాయకులతో చెప్పాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ అన్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. 

Tags :

మరిన్ని