Telangana news: యాచారంలో.. ఎయిర్‌గన్‌తో తెరాస నాయకుల కాల్పులు

రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పుల కలకలం రేగింది. కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్ సమీపంలోని ఓ గెస్ట్ హౌస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్వీ కందుకూరు అధ్యక్షుడు విఘ్నేశ్వర్ రెడ్డి, మరో నాయకుడు విక్రమ్.. తుపాకీతో కాల్పులు జరిపి ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.

Published : 16 Aug 2022 10:34 IST
Tags :

మరిన్ని