Telangana News: తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సిట్‌ విచారణకు సంతోష్‌

తెలంగాణలో తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్ సహా నలుగురు కీలక అనుమానితులను సిట్ నేడు విచారించనుంది. ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సంతోష్‌తోపాటు కేరళకు చెందిన వైద్యుడు జగ్గు స్వామి, కేరళలోని భారత్ ధర్మ జనసేన పార్టీ అధ్యక్షుడు తుషార్ వెల్లాపల్లి, కరీంనగర్ న్యాయవాది బూసారపు శ్రీనివాస్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. కేసు దర్యాప్తులో వీరి వాంగ్మూలాలు కీలకమని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

Published : 21 Nov 2022 09:16 IST

తెలంగాణలో తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్ సహా నలుగురు కీలక అనుమానితులను సిట్ నేడు విచారించనుంది. ఇప్పటికే ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సంతోష్‌తోపాటు కేరళకు చెందిన వైద్యుడు జగ్గు స్వామి, కేరళలోని భారత్ ధర్మ జనసేన పార్టీ అధ్యక్షుడు తుషార్ వెల్లాపల్లి, కరీంనగర్ న్యాయవాది బూసారపు శ్రీనివాస్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. కేసు దర్యాప్తులో వీరి వాంగ్మూలాలు కీలకమని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

Tags :

మరిన్ని