MLAs Poaching Case: బీఎల్ సంతోష్‌కు హైకోర్టులో ఊరట

తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో భాజపా సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌కు హైకోర్టులో ఊరట లభించింది. విచారణకు హాజరుకావాలని సిట్ జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో ఇరు వైపులా వాదనలు విన్న హైకోర్టు... డిసెంబరు 5 వరకూ బీఎల్ సంతోష్‌కు సిట్ ఇచ్చిన నోటీసులపై స్టే విధించింది.

Published : 25 Nov 2022 19:51 IST

Tags :

మరిన్ని