TS News: కేంద్రానికి లక్షల్లో పోస్టు కార్డులు.. బస్తాల్లో పంపిన చేనేతలు!

చేనేత వస్త్రాలపై విధించిన 5 శాతం జీఎస్‌టీ రద్దు చేయాలంటూ తెరాస ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం ఉద్ధృతం చేశారు. ఇందులో భాగంగా నిజాం కళాశాల మైదానం నుంచి అబిడ్స్ జీపీవో వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ఎమ్మెల్సీ రమణ సహా హ్యాండ్లూమ్, పవర్ లూమ్ ఛైర్మన్‌లు చింత ప్రభాకర్, గూడూరి ప్రవీణ్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోదీ పేరుతో రాసిన పోస్ట్ కార్డులను పోస్ట్ బాక్స్‌లో వేశారు.

Updated : 31 Oct 2022 17:13 IST

చేనేత వస్త్రాలపై విధించిన 5 శాతం జీఎస్‌టీ రద్దు చేయాలంటూ తెరాస ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం ఉద్ధృతం చేశారు. ఇందులో భాగంగా నిజాం కళాశాల మైదానం నుంచి అబిడ్స్ జీపీవో వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ఎమ్మెల్సీ రమణ సహా హ్యాండ్లూమ్, పవర్ లూమ్ ఛైర్మన్‌లు చింత ప్రభాకర్, గూడూరి ప్రవీణ్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోదీ పేరుతో రాసిన పోస్ట్ కార్డులను పోస్ట్ బాక్స్‌లో వేశారు.

Tags :

మరిన్ని