TS News: కేంద్రానికి లక్షల్లో పోస్టు కార్డులు.. బస్తాల్లో పంపిన చేనేతలు!
చేనేత వస్త్రాలపై విధించిన 5 శాతం జీఎస్టీ రద్దు చేయాలంటూ తెరాస ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమం ఉద్ధృతం చేశారు. ఇందులో భాగంగా నిజాం కళాశాల మైదానం నుంచి అబిడ్స్ జీపీవో వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనలో ఎమ్మెల్సీ రమణ సహా హ్యాండ్లూమ్, పవర్ లూమ్ ఛైర్మన్లు చింత ప్రభాకర్, గూడూరి ప్రవీణ్, వరంగల్ మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోదీ పేరుతో రాసిన పోస్ట్ కార్డులను పోస్ట్ బాక్స్లో వేశారు.
Updated : 31 Oct 2022 17:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి