Munugode ByPoll: ఓటుకు రూ.40 వేలు పంచేందుకు తెరాస సిద్ధమైంది: బండి

మునుగోడులో ఓటుకు రూ.40 వేలు పంచేందుకు అధికార తెరాస సిద్ధమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అధికార, పోలీసు యంత్రాంగాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. హనుమకొండలోని హంటర్‌రోడ్‌లో ఏబీవీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల నరసయ్య సంస్మరణ సభకు బండి సంజయ్ హాజరయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు తెరాస, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.

Published : 07 Oct 2022 18:46 IST

మునుగోడులో ఓటుకు రూ.40 వేలు పంచేందుకు అధికార తెరాస సిద్ధమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అధికార, పోలీసు యంత్రాంగాన్ని కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. హనుమకొండలోని హంటర్‌రోడ్‌లో ఏబీవీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గుజ్జల నరసయ్య సంస్మరణ సభకు బండి సంజయ్ హాజరయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు తెరాస, కాంగ్రెస్ కలిసి కుట్ర చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.

Tags :

మరిన్ని