BRS - KCR- LIVE: భారత్ రాష్ట్ర సమితిగా ఆవిష్కృతం కానున్న తెరాస
తెరాస అధినేత, సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ఇప్పటికే ‘భారత్ రాష్ట్ర సమితి’గా పేరు నిర్ణయించిన ఆయన.. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు. ఇప్పటికే కేసీఆర్ తెలంగాణ భవన్కు చేరుకున్నారు. అక్కడ నిర్వహించే తెరాస సర్వసభ్య సమావేశంలో పార్టీ పేరు మార్పు తీర్మానాన్ని ప్రతిపాదించించి సంబంధిత పత్రాలపై ఆయన సంతకం చేయనున్నారు.
Published : 05 Oct 2022 12:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!