BRS - KCR- LIVE: భారత్‌ రాష్ట్ర సమితిగా ఆవిష్కృతం కానున్న తెరాస

తెరాస అధినేత, సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ఇప్పటికే ‘భారత్‌ రాష్ట్ర సమితి’గా పేరు నిర్ణయించిన ఆయన.. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు. ఇప్పటికే కేసీఆర్‌ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ నిర్వహించే తెరాస సర్వసభ్య సమావేశంలో పార్టీ పేరు మార్పు తీర్మానాన్ని ప్రతిపాదించించి సంబంధిత పత్రాలపై ఆయన సంతకం చేయనున్నారు. 

Published : 05 Oct 2022 12:48 IST

తెరాస అధినేత, సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ఇప్పటికే ‘భారత్‌ రాష్ట్ర సమితి’గా పేరు నిర్ణయించిన ఆయన.. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించనున్నారు. ఇప్పటికే కేసీఆర్‌ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడ నిర్వహించే తెరాస సర్వసభ్య సమావేశంలో పార్టీ పేరు మార్పు తీర్మానాన్ని ప్రతిపాదించించి సంబంధిత పత్రాలపై ఆయన సంతకం చేయనున్నారు. 

Tags :

మరిన్ని