Munugode bypoll result: మునుగోడులో తెరాస జయభేరి

తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఉపఎన్నికల్లో ఒకటిగా ప్రచారం జరిగిన మునుగోడులో తెరాస జయభేరి మోగించింది. అధికార పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్  రెడ్డి... తన సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై 10 వేల 309 ఓట్ల తేడాతో గెలిపొందారు. సిట్టింగ్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్  కూడా దక్కించుకోలేకపోయింది. 

Updated : 06 Nov 2022 19:56 IST

తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఉపఎన్నికల్లో ఒకటిగా ప్రచారం జరిగిన మునుగోడులో తెరాస జయభేరి మోగించింది. అధికార పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్  రెడ్డి... తన సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై 10 వేల 309 ఓట్ల తేడాతో గెలిపొందారు. సిట్టింగ్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్  కూడా దక్కించుకోలేకపోయింది. 

Tags :

మరిన్ని