Munugode bypoll result: మునుగోడులో తెరాస జయభేరి
తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఉపఎన్నికల్లో ఒకటిగా ప్రచారం జరిగిన మునుగోడులో తెరాస జయభేరి మోగించింది. అధికార పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి... తన సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై 10 వేల 309 ఓట్ల తేడాతో గెలిపొందారు. సిట్టింగ్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది.
Updated : 06 Nov 2022 19:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్