KCR Kanti Velugu: శాశ్వత కంటి వెలుగు కేంద్రాల ఏర్పాటుకు తెలంగాణ సర్కారు నిర్ణయం

కంటి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం.. మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కేసీఆర్‌ -కంటి వెలుగు కేంద్రాలను శాశ్వత ప్రాతిపదికన నెలకొల్పాలని నిర్ణయించింది. మూడేళ్లకోసారి క్షేత్రస్థాయిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించినా.. నిరంతరం నేత్ర సమస్యలను పరిష్కరించేలా శాశ్వత కేంద్రాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Updated : 31 May 2023 16:20 IST

కంటి సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం.. మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో కేసీఆర్‌ -కంటి వెలుగు కేంద్రాలను శాశ్వత ప్రాతిపదికన నెలకొల్పాలని నిర్ణయించింది. మూడేళ్లకోసారి క్షేత్రస్థాయిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించినా.. నిరంతరం నేత్ర సమస్యలను పరిష్కరించేలా శాశ్వత కేంద్రాలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

Tags :

మరిన్ని