TSPSC: బఠాణి గింజంత స్పీకర్, బనియన్లో చిప్.. పేపర్ లీకేజీలో కొత్త కోణం
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో తవ్వేకొద్ది అక్రమాలు వెలుగూచూస్తునే ఉన్నాయి. హైటెక్ మాస్ కాపీయింగ్ పాల్పడిన రమేశ్ ముఠా.. అభ్యర్థులకు సమాధానం చేరవేసేందుకు హైదరాబాద్ మలక్పేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు సిట్ గుర్తించింది. టోలీచౌకీలో ఉండే ప్రిన్సిపాల్ ప్రశ్నపత్రాన్ని వాట్సాప్లో బయటకు పంపగా, అభ్యర్థులకు చాట్ జీపీటీ ఆధారంగా నిందితులు సమాధానాలు చెప్పినట్లు తేలింది. డీఈ రమేశ్ అక్రమాలపై సిట్ కూపీ లాగుతోంది.
Published : 02 Jun 2023 12:37 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!