Revanth Reddy: కేటీఆర్ పరువు ₹100 కోట్లని ఎలా నిర్ణయించారు?: రేవంత్ రెడ్డి
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ (TSPSC Paper Leakage)లో తమకు కావాల్సిన వాళ్లను ప్రభుత్వం కాపాడుతూ.. చిన్న చిన్న ఉద్యోగులను ఇరికిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. ఈ కేసులో విదేశాల నుంచి హవాలా రూపంలో డబ్బులు వచ్చాయనే ఆరోపణలపై విచారణ చేపట్టాలని ఈడీ జాయింట్ డైరెక్టర్ రోహిత్ ఆనంద్ను రేవంత్ రెడ్డి కోరారు. కాంగ్రెస్ నేతలతో కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. పరువు నష్టం కేసులో కేటీఆర్ నన్ను బెదిరించలేరని.. కేటీఆర్ (KTR) పరువు రూ.100 కోట్లు అని ఎలా నిర్ణయించారన్నారు.
Updated : 31 Mar 2023 20:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్