TSRTC: డిసెంబర్లోపు 550 ఎలక్ట్రిక్ బస్సులు: మంత్రి పువ్వాడ
టీఎస్ఆర్టీసీ (TSRTC) గడ్డు పరిస్థితులను అధిగమించి.. సన్మార్గంలో ప్రయాణిస్తూ, అత్యాధునిక హంగులతో ప్రజలకు సేవలందిస్తోందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ (Puvvada Ajay Kumar) తెలిపారు. రాష్ట్రంలో 10 ‘ఈ-గరుడ (e-Garuda)’ ఏసీ బస్సులను మంత్రి పువ్వాడ, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, ఎండీ సజ్జనార్.. హైదరాబాద్లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులను భవిష్యత్తులో మరిన్ని పెంచనున్నట్లు మంత్రి తెలిపారు.
Published : 16 May 2023 20:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్