TSRTC: డిసెంబర్‌లోపు 550 ఎలక్ట్రిక్‌ బస్సులు: మంత్రి పువ్వాడ

టీఎస్‌ఆర్టీసీ (TSRTC) గడ్డు పరిస్థితులను అధిగమించి.. సన్మార్గంలో ప్రయాణిస్తూ, అత్యాధునిక హంగులతో ప్రజలకు సేవలందిస్తోందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ (Puvvada Ajay Kumar) తెలిపారు. రాష్ట్రంలో 10 ‘ఈ-గరుడ (e-Garuda)’ ఏసీ బస్సులను మంత్రి పువ్వాడ, ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి, ఎండీ సజ్జనార్.. హైదరాబాద్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులను భవిష్యత్తులో మరిన్ని పెంచనున్నట్లు మంత్రి తెలిపారు. 

Published : 16 May 2023 20:58 IST

Tags :

మరిన్ని