Tirumala: సామాన్య భక్తుల కోసమే ఈ మార్పు: వైవీ సుబ్బారెడ్డి

తిరుమల శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని మార్చాలని.. తితిదే ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాన్ని గురువారం నుంచే అమలు చేస్తున్నట్లు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాత్రి వేళలో క్యూలైన్లలో వేచి ఉండే సర్వదర్శనం భక్తులకు ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

Updated : 01 Dec 2022 16:04 IST

Tags :

మరిన్ని