Tirumala: సామాన్య భక్తుల కోసమే ఈ మార్పు: వైవీ సుబ్బారెడ్డి
తిరుమల శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని మార్చాలని.. తితిదే ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాన్ని గురువారం నుంచే అమలు చేస్తున్నట్లు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాత్రి వేళలో క్యూలైన్లలో వేచి ఉండే సర్వదర్శనం భక్తులకు ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
Updated : 01 Dec 2022 16:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!