Tirumala: తిరుమలకు భక్తులు రావద్దని చెప్పలేదు: వైవీ సుబ్బారెడ్డి

తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉందని, వారికి దర్శనం అయ్యే వరకు ఓపికగా వేచి ఉండేలా ఏర్పాట్లు చేసుకుని తిరుమల యాత్రకు రావాలని తితిదే పాలకమండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సూచించారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట మీడియాతో ఆయన మాట్లాడారు.

Published : 29 May 2022 12:54 IST

Tags :

మరిన్ని