TTD: తిరుమలలో డ్రోన్ దృశ్యాల కలకలం.. నాలుగైదు రోజుల్లో స్పష్టత: తితిదే ఛైర్మన్ సుబ్బారెడ్డి
శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినట్టుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి నాలుగైదు రోజుల్లో స్పష్టత ఇస్తామని తితిదే చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య వున్న శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం సాధ్యం కాదన్నారు. హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రసారం చేస్తోందని విజిలెన్స్, భద్రతాధికారులు గుర్తించినట్లు చెప్పారు.
Published : 21 Jan 2023 15:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM