TTD: తిరుమలలో ఆనంద నిలయం చిత్రీకరణ వాస్తవమే: ఈవో ధర్మారెడ్డి
తిరుమల ఆనంద నిలయం చిత్రీకరణ వాస్తవమేనని తితిదే ఈవో ధర్మారెడ్డి (Dharma Reddy) స్పష్టం చేశారు. సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల సాయంతో నిందితుడు కరీంనగర్కు చెందిన రాహుల్ రెడ్డిగా భద్రత అధికారులు గుర్తించినట్లు తెలిపారు. ప్రత్యేక పోలీసు బృందం.. తెలంగాణలోని రాహుల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. సెక్యూరిటీ సిబ్బందిని ఏమార్చి.. సదరు వ్యక్తి తెలివిగా చరవాణీతో లోనికి ప్రవేశించినట్లు నిర్ధరించారు. భద్రతా అధికారుల నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. మరోవైపు తిరుమలలో విద్యుత్కు అంతరాయం ఏర్పడిందని వస్తున్న వార్తలు.. అవాస్తవమని ఈవో ధర్మారెడ్డి వివరణ ఇచ్చారు.
Published : 12 May 2023 14:20 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్