Tirumala: తిరుమల.. కాలినడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్ల జారీ ప్రారంభం
మూడేళ్ల క్రితం నిలిపివేసిన తిరుమల(Tirumala) శ్రీవారి దివ్యదర్శనం టికెట్లను శనివారం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) జారీ చేస్తోంది. తిరుమలకు కాలినడకన వచ్చే భక్తులకు మార్గమధ్యలోనే టికెట్లు అందజేయనున్నారు. కరోనా మహమ్మారి కారణంగా మూడేళ్ల క్రితం దివ్యదర్శనం టోకెన్లు నిలిపివేశారు. భక్తుల నుంచి పెద్ద ఎత్తున వినతులు రావడంతో మళ్లీ నేటి నుంచి తిరిగి ప్రారంభించారు.
Published : 01 Apr 2023 12:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!