Turkey Earthquake: తుర్కియే, సిరియాల్లో భూకంపం.. 20వేల మందికిపైగా మృతి
ప్రకృతి ప్రకోపం ధాటికి చిగురుటాకులా వణికిపోయిన తుర్కియే, సిరియాల్లో.. శిథిలాల్లో శవాల గుట్టలు బయటపడుతున్నాయి. వేలాది మంది చనిపోగా.. రెండు దేశాల్లో కలిపి దాదాపు 20 వేలమందికిపైగా గాయపడ్డారు. ఈ పెను భూకంపం ధాటికి తుర్కియే, సిరియాల్లో 20వేల మందికిపైగా చనిపోయి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.
Published : 07 Feb 2023 17:12 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ