Tweet war: ఎమ్మెల్సీ కవిత, వైఎస్ షర్మిల మధ్య ట్వీట్ల యుద్ధం
తెరాస ఎమ్మెల్సీ కవిత, వైతెపా అధ్యక్షురాలు షర్మిల... ట్వీట్ ఫైట్కు దిగారు. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. షర్మిల భాజపా వదిలిన బాణం అని అర్థం వచ్చేలా కవిత ట్వీట్ చేశారు. ఆమె తానా అంటే.. భాజపా రాష్ట్ర నేతలు తందనా అంటున్నారని విమర్శించారు. కవిత ట్వీట్కు స్పందించిన షర్మిల ఘాటు విమర్శలు చేశారు. పదవులు పొందడమేగానీ పనితనం ఏమీ ఉండదని.. ప్రజా సమస్యల ఎన్నడూ పట్టించుకున్నది లేదని ఆరోపించారు.
Published : 30 Nov 2022 21:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?