Elon Musk: మరో కీలక ప్రకటన చేసిన ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్
ట్విటర్లో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టిన ఎలాన్ మస్క్ .. మరో కీలక ప్రకటన చేశారు. ట్విటర్ ఖాతాల సంఖ్య భారీగా తగ్గనుందని ప్రకటించారు. స్పామ్ అకౌంట్ల తొలగింపుతో అనేక మందికి ట్విటర్ ఫాలోవర్ల సంఖ్య గణనీయంగా పడిపోనుందని వెల్లడించారు. అలాగే ట్విటర్లో ట్వీట్ చేయడానికి అక్షరాల పరిమితిని.. 280 నుంచి వెయ్యికి పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Updated : 01 Dec 2022 19:32 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లకు అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో