Telangna News: ట్విటర్లో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేటీఆర్ మధ్య సంవాదం
వేదికేదైనా తెరాస-భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాతూనే ఉంది. సభలు, సమావేశాల్లో కేంద్రం తెలంగాణకు ఇచ్చిందేమి లేదని.. సీఎం కేసీఆర్ సహా మంత్రులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కేంద్రప్రభుత్వం విరివిగా నిధులిచ్చిందని భాజపా నేతలు దీటుగా బదులిస్తున్నారు. ఈ క్రమంలో ట్విటర్ వేదికగా తెలంగాణకు వైద్యకళాశాల కేటాయింపు అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్, కేంద్రమంత్రి మన్సుక్ మాండవీయ మధ్య సంవాదం నడిచింది.
Published : 30 Aug 2022 09:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె