Telangna News: ట్విటర్‌లో కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, కేటీఆర్‌ మధ్య సంవాదం

వేదికేదైనా తెరాస-భాజపా మధ్య మాటల యుద్ధం కొనసాతూనే ఉంది. సభలు, సమావేశాల్లో  కేంద్రం తెలంగాణకు ఇచ్చిందేమి లేదని.. సీఎం కేసీఆర్ సహా మంత్రులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కేంద్రప్రభుత్వం విరివిగా నిధులిచ్చిందని భాజపా నేతలు దీటుగా బదులిస్తున్నారు. ఈ క్రమంలో ట్విటర్ వేదికగా తెలంగాణకు వైద్యకళాశాల కేటాయింపు అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్, కేంద్రమంత్రి మన్సుక్ మాండవీయ మధ్య సంవాదం నడిచింది.

Published : 30 Aug 2022 09:39 IST

Tags :

మరిన్ని