Hyderabad: సికింద్రాబాద్‌లో ఫేక్‌ ఐటీ అధికారులు.. సినీ ఫక్కీలో భారీ చోరీ

సికింద్రాబాద్‌లోని మోండా మార్కెట్‌ (Monda Market)లో ఐటీ (IT) అధికారులమంటూ ఓ బంగారం షాపు యజమానికి దుండగులు బురిడి కొట్టించారు. రెండున్నర కిలోల బంగారంతో ఊడాయించారు. నలుగురు వ్యక్తులు ఆదాయపు పన్ను శాఖ అధికారులమని చెప్పి తనిఖీలు చేపట్టి బంగారం తీసుకెళ్లినట్లు మోండా మార్కెట్ పోలీస్‌స్టేషన్‌లో బాధిత షాపు యజమాని ఫిర్యాదు చేశారు. 

Published : 27 May 2023 18:26 IST
Tags :

మరిన్ని