Mancherial: మంచిర్యాల అగ్నిప్రమాదం.. కొనసాగుతున్న దర్యాప్తు

మంచిర్యాల జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో ఇంటికి నిప్పు అంటుకోవడంతో.. ఇద్దరు చిన్నారులు సహా...ఆరుగురు సజీవదహనమయ్యారు. మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. శవపరీక్షను సైతం.. అక్కడే నిర్వహించారు. ప్రమాద ఘటనపై విచారణ కోసం.. 16 బృందాలను రామగుండం డీ.సీ.పీ ఏర్పాటు చేశారు.

Published : 17 Dec 2022 20:18 IST

Tags :

మరిన్ని