Fire Accident: డీజిల్ ట్యాంకర్ పేలి ఇద్దరు మృతి.. 22 మందికి గాయాలు
డీజిల్ ట్యాంకర్కు మంటలు అంటుకుని ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన మధ్యప్రదేశ్లోని ఖర్గౌన్ జిల్లాలో జరిగింది. బుధవారం ఉదయం అంజన్గాన్ గ్రామం వద్ద ఓ డీజిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దాన్ని చూసేందుకు గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. అదేసమయంలో ట్యాంకర్కు మంటలు అంటుకుని ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరో 22 మంది గాయపడ్డారు. పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఇండోర్ ఆసుపత్రికి తరలించారు.
Published : 26 Oct 2022 15:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్