Kerala: పోటీలకు వెళ్తుండగా పడవ బోల్తా.. ఇద్దరు మృతి

కేరళలో పడవ ప్రమాదం సంభవించింది. పోటీల్లో పాల్గొనేందుకు 60 మందితో వెళ్తున్న పడవ నదిలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, ముగ్గురు గల్లంతయ్యారు.

Published : 11 Sep 2022 16:03 IST
Tags :

మరిన్ని