AP Ministers: ఆ ఇద్దరు మంత్రులకు మూడేసి ఆఫీసులు.. ప్రజాధనం దుబారా..

ప్రజాధనాన్ని వృథా చేయటంలో కొందరు ఏపీ మంత్రులు ప్రత్యేకంగా వ్యవహరిస్తున్నారు. సచివాలయంలో కార్యాలయాలు ఉన్నా ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇద్దరు మంత్రులకు మాత్రం ఏకంగా మూడేసి కార్యాలయాలు ఉన్నాయి.  మంత్రులు విడదల రజిని, గుడివాడ అమర్నాథ్‌కు సచివాలయంలోనే కాకుండా క్యాంపు ఆఫీసులో ఒకటి, ఏపీఐఐసీ భవనంలో ఇంకోటి.. ఇలా మొత్తం మూడు ఆఫీసులు ఉన్నాయి.

Published : 06 Oct 2022 11:36 IST

ప్రజాధనాన్ని వృథా చేయటంలో కొందరు ఏపీ మంత్రులు ప్రత్యేకంగా వ్యవహరిస్తున్నారు. సచివాలయంలో కార్యాలయాలు ఉన్నా ప్రత్యేకంగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇద్దరు మంత్రులకు మాత్రం ఏకంగా మూడేసి కార్యాలయాలు ఉన్నాయి.  మంత్రులు విడదల రజిని, గుడివాడ అమర్నాథ్‌కు సచివాలయంలోనే కాకుండా క్యాంపు ఆఫీసులో ఒకటి, ఏపీఐఐసీ భవనంలో ఇంకోటి.. ఇలా మొత్తం మూడు ఆఫీసులు ఉన్నాయి.

Tags :

మరిన్ని