Karnataka: వరద ప్రవాహంలో చిక్కుకున్న కారు.. ప్రయాణికుల్ని ఎలా కాపాడారో చూశారా!

కర్ణాటక చిక్కమగళూరు జిల్లాలో.. వరద నీటిలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యక్తుల్ని స్థానికులు రక్షించారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో శఖరాయపట్నం గ్రామాన్ని వరద ముంచెత్తింది. తమ కారుతో ప్రవాహం గుండా వెళ్లేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు. వారిని గమనించిన స్థానికులు తాడుతో కారును జేసీబీకి కట్టి.. ఇద్దరినీ బయటకు తీశారు.

Published : 10 Aug 2022 13:38 IST

కర్ణాటక చిక్కమగళూరు జిల్లాలో.. వరద నీటిలో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యక్తుల్ని స్థానికులు రక్షించారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో శఖరాయపట్నం గ్రామాన్ని వరద ముంచెత్తింది. తమ కారుతో ప్రవాహం గుండా వెళ్లేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు. వారిని గమనించిన స్థానికులు తాడుతో కారును జేసీబీకి కట్టి.. ఇద్దరినీ బయటకు తీశారు.

Tags :

మరిన్ని