YSRCP: దళితుల భూమికోసం వైకాపా నేతల దౌర్జన్యం..!
సీఎం జగన్ సొంత జిల్లాలో వైకాపా నాయకుల దౌర్జన్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. మైదుకూరు మండలం జాండ్లవరంలో ఎస్సీలు నాలుగు దశాబ్దాలుగా భూమిని సాగు చేసుకుంటుండగా.. వైకాపా నేతలు వారి నిమ్మ మొక్కల్ని తొలగించారు. తమ పొలాన్ని బలవంతంగా లాక్కోవడానికి యత్నిస్తున్నారన్న బాధితులకు.. తమ పార్టీ అండగా ఉంటుందని తెదేపా నేతలు హామీ ఇచ్చారు.
Published : 08 Feb 2023 09:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?