Ukraine Crisis: ఉక్రెయిన్ పొలాల్లో పేలుడు పదార్థాలు..!
ఉక్రెయిన్పై (Ukraine Crisis) రష్యా చేస్తున్న దండయాత్రలో.. ఆ దేశ అస్థిత్వమే మారిపోయింది. యుద్ధానికి ముందు ప్రపంచ దేశాలకు ధాన్యాన్ని ఎగుమతి చేస్తూ సిరి, సంపదలతో విరసిల్లిన ఉక్రెయిన్.. ప్రస్తుతం ఎడారిగా మారింది. పొలాల్లో క్షిపణులు, పేలుడు పదార్థాల అవశేషాలతో పంటలు పండించడానికి ఆస్కారం లేకుండా పోయింది. నాశనమైన పంట పొలాలతో ఉక్రెయిన్ రైతుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.
Published : 08 May 2023 13:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు