LIVE- MLC Kavitha: అనారోగ్యం వల్లే ఈడీ విచారణకు రాలేను: ఎమ్మెల్సీ కవిత

దిల్లీ మద్యం కేసులో ఈరోజు విచారణకు హాజరు కాలేనని భారాస ఎమ్మెల్సీ కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED)కు లేఖ రాశారు. మరికాసేపట్లో ఈడీ ముందు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆమె ఈ- మెయిల్‌ ద్వారా అధికారులకు సమాచారం పంపారు. అనారోగ్యం, సుప్రీంకోర్టులో కేసు కారణంగా ఈడీ విచారణకు రాలేకపోతున్నట్టు పేర్కొన్నారు. 

Published : 16 Mar 2023 12:49 IST

దిల్లీ మద్యం కేసులో ఈరోజు విచారణకు హాజరు కాలేనని భారాస ఎమ్మెల్సీ కవిత ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED)కు లేఖ రాశారు. మరికాసేపట్లో ఈడీ ముందు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆమె ఈ- మెయిల్‌ ద్వారా అధికారులకు సమాచారం పంపారు. అనారోగ్యం, సుప్రీంకోర్టులో కేసు కారణంగా ఈడీ విచారణకు రాలేకపోతున్నట్టు పేర్కొన్నారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు