kakinada: కొడుకు, కోడలు నరకం చూపిస్తున్నారు.. కారుణ్యమరణానికి అనుమతివ్వండి !
కుమారుడు, కోడలు ఇంటి నుంచి గెంటేసి బాధలు పెడుతున్నారని కారుణ్యమరణానికి తనకు అనుమతించాలంటూ కాకినాడ జిల్లా ఎస్పీకి ఓ మాతృమూర్తి విజ్ఞప్తి చేసింది. కాకినాడ గ్రామీణ మండలం గైగోలపాడుకు చెందిన 62ఏళ్ల అచ్చాయమ్మకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు తన కుటుంబంతో వేరే ఉంటున్నారు. చిన్న కుమారుడు యేసేబు, రెండో భార్య ప్రశాంతి కలిసితన ఇంటిని వారి పేరిట రాయాలంటూ నిత్యం వేధిస్తున్నారని.. దీనిపై సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశామని అచ్చాయమ్మ చెప్పారు.
Published : 07 Jul 2022 19:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!