Andhra News: ప్రణాళికల వరకే పరిమితమైన ప్రాజెక్టులు

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి జగన్ సర్కారు రూపొందించిన తొలి ప్రణాళికలేవీ ఫలించలేదు. వాటికి అవసరమైన నిధుల్లో 25 శాతం కూడా వెచ్చించకపోవడంతో పూర్తిగా పడకేశాయి. ఇప్పుడు పాత ప్రణాళికలను పక్కనబెట్టి.. ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేస్తోంది. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను విభజించి, ఎంతమేర నిధులు అవసరమో సమాచారం సేకరిస్తోంది.

Published : 28 Nov 2022 10:17 IST

Tags :

మరిన్ని