Nirmala sitharaman: చేతులు జోడించి చెబుతున్నా.. ఆ లక్ష్యంపై జోకులు వద్దు: నిర్మల
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ల డాలర్లకు చేరాలన్న లక్ష్యంపై జోక్ చేయొద్దని కోరారు. 2014లో తెలంగాణ అప్పులు ఎంత? ఇప్పుడెంత అని ప్రశ్నించిన ఆమె.. రాష్ట్రాల అప్పులను కంట్రోల్ చేసే బాధ్యత కేంద్రానికి ఉందని పేర్కొన్నారు.
Published : 16 Feb 2023 21:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!