Nirmala sitharaman: చేతులు జోడించి చెబుతున్నా.. ఆ లక్ష్యంపై జోకులు వద్దు: నిర్మల

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ మండిపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆమె.. భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ల డాలర్లకు చేరాలన్న లక్ష్యంపై జోక్ చేయొద్దని కోరారు. 2014లో తెలంగాణ అప్పులు ఎంత? ఇప్పుడెంత అని ప్రశ్నించిన ఆమె.. రాష్ట్రాల అప్పులను కంట్రోల్ చేసే బాధ్యత కేంద్రానికి ఉందని పేర్కొన్నారు.

Published : 16 Feb 2023 21:40 IST

Tags :

మరిన్ని