Manipur: మణిపుర్లో హింసాత్మక ఘర్షణలు.. పర్యటించనున్న అమిత్ షా
మణిపుర్ (Manipur)లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) నేడు అక్కడకు వెళ్లనున్నారు. 4 రోజుల పాటు అమిత్ షా మణిపుర్లో పర్యటించనున్నారు. అమిత్ షా పర్యటనకు ఒక రోజు ముందే అక్కడ జరిగిన హింసాత్మక ఘర్షణల్లో ఐదుగురు చనిపోవడం అక్కడ పరిస్థితులకు అద్దం పడుతోంది.
Published : 29 May 2023 16:13 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రిలయన్స్ జోరు.. మరోసారి ₹20 లక్షల కోట్లకు..
-
అత్యంత దగ్గరగా వచ్చిన రెండు విమానాలు.. ఎయిర్పోర్టులో ఆందోళనకర ఘటన
-
మహిళా ప్రయాణికురాలిపై కండక్టర్ దాడి.. సస్పెండ్ చేసిన అధికారులు
-
ఏపీలో భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
దిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట