Manipur: మణిపుర్‌లో హింసాత్మక ఘర్షణలు.. పర్యటించనున్న అమిత్‌ షా

మణిపుర్ (Manipur)లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) నేడు అక్కడకు వెళ్లనున్నారు. 4 రోజుల పాటు అమిత్ షా మణిపుర్‌లో పర్యటించనున్నారు. అమిత్ షా పర్యటనకు ఒక రోజు ముందే అక్కడ జరిగిన హింసాత్మక ఘర్షణల్లో ఐదుగురు చనిపోవడం అక్కడ పరిస్థితులకు అద్దం పడుతోంది.

Published : 29 May 2023 16:13 IST
Tags :

మరిన్ని